నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుండా, రాజకీయ కుట్ర: బోండా ఉమ సవాల్
విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఒక్క గజం స్థలం ఆక్రమించుకున్నట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన భూమితో పాటు పలుచోట్ల తాను భూకబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని బోండా ఉమ వెల్లడించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని బోండా ఉమ మండిపడ్డారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు తమ భూములు ఆక్రమించారంటూ కొందరు బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications