మున్సిపల్ ఎన్నికలపై బైరెడ్డి దృష్టి
అనంతపురం: రాయలసీమ రాష్ట్ర సాధన లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి గెలుపుకు కృషి చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో జరగబోయే మున్సిపాల్ ఎన్నికలకు ఆర్పీఎస్ సిద్దంగా వుందని బైరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలల్లో అన్ని స్థానాలల్లో పోటి చేస్తామని, రాయలసీమ వాదం బలపడే విధంగా ఈ ఎన్నికలల్లో పోటి చేస్తున్న ఆయన తెలిపారు. ఎన్నికలల్లో పోటికి చేసేందుకు 50శాతం నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తుందని ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాయలసీమకు రావాల్సిన అభివ్రుద్ది సాధించే విధంగా పోరాటం చేస్తామన్నారు. అధికార పార్టీ, విపక్ష పార్టీలు రాయలసీమ అభివ్రుద్దిపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలలో ఎక్కడి సమస్యలు అక్కడే వున్నాయని ఆయన తెలిపారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications