రాజకీయం వారసత్వం, ప్రజాస్వామ్యం ధనస్వామ్యం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
హైదరాబాద్: రాజకీయాలు ప్రస్తుత కాలంలో వారసత్వంగా మారిపోయాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోమవారం అన్నారు. ఆయన హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రజాస్వామ్యం అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాదని ఆయన చెప్పారు. ప్రజాప్రాతినిథ్య ప్రజాస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయాల నుంచే విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

డబ్బులు తీసుకుని ఓటు వేసే సంస్కృతి మారాలని వ్యాఖ్యానించారు. రాజకీయమనేది వారసత్వం అయిపోతోందని, ప్రజాస్వామ్యం అనేది ధనస్వామ్యం అయిపోతోందన్నారు. వ్యక్తి ఆరాధన వదిలి వ్యక్తిత్వ ఆరాధన చేయాలని, సామాజిక వర్గాలు ముఖ్యం కాదని, సమాజం ముఖ్యమన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications