బిగ్బాస్లో స్టార్స్ వద్దు రైతులు కావాలి, చంద్రబాబుని అడిగా: లక్ష్మీనారాయణ
రాజమహేంద్రవరం: బిగ్ బాస్ షోను స్టార్స్తో కాకుండా రైతులతో నిర్వహించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆదివారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో పాల్గొని, ప్రసంగించారు.
సామాజిక వర్గం కన్నా సమాజం ఎంతో ముఖ్యమని వ్యాఖ్యానించారు. పూర్తి ప్రజాస్వామ్యం వైపు ప్రజల ఆలోచలను మళ్లించాలన్నారు. రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకు రావాలన్నారు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని స్టార్స్తో కాకుండా రైతులతో నిర్వహించాలని హితవు పలికారు.

జిల్లాలోని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని వేరుగా చెప్పారు. ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కావాలని అడిగానని చెప్పారు. చంద్రబాబుతో అపాయింట్మెంట్ తేదీ ఫిక్స్ కాగానే తాను గుర్తించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించామని, ఓఎన్జీసీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి, సంబంధిత అధికారులకు అందజేస్తానని చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications