బ్యాంక్ మేనేజర్ హత్య: దోపిడీ దొంగల బీభత్సం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా తేటగుంట దగ్గర సెంట్రల్బ్యాంకు మేనేజరు ఆంజనేయులును గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. విశాఖ అడ్డరోడ్డులో ఉన్న సెంట్రల్ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న ఆంజనేయులును దుండుగులు హత్య చేశారు.
అనంతరం, మృతదేహానికి సెక్యూరిటీ డ్రెస్ వేసి తేటగుంట దగ్గర రోడ్డుపై పడేశారు. ఈ సంఘటనపై పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని శ్రీరామ్నగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నాలుగున్నర తులాల బంగారం, రెండుకిలోల వెండిని అపహరించారు.
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపలిల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వాహనాల షోరూం మేనేజరు విజయ్కుమార్పై దుండుగులు దాడి చేసి, డీజిల్ పోసి నిప్పంటించారు. దొంగలు ఆయన వద్ద నుంచి రూ. 37 వేలను దోచుకున్నారు. విజయ్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విజయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications