వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 రాష్ట్రాలకు రుణానికి కేంద్రం అనుమతి: ఏపీకి ఎన్నివేల కోట్ల అవకాశమంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. బహిరంగ మార్కెట్ల నుంచి రుణాలు తీసుకునేందుకు దేశంలోని 20 రాష్ట్రాలకు అనుమతించింది. దీని ద్వారా మార్కెట్లో రుణాల రూపంలో రూ. 68,825 కోట్లు సమకూర్చుకొనేందుకు ఆ రాష్ట్రాలకు వీలు కలుగుతుంది.

జీఎస్టీ అమలు వల్ల ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక లోటు తీర్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన రెండు ఎంపికల్లో మొదటిది ఎంచుకున్న 20 రాష్ట్రాలకు తాజా ఆదేశాలు వర్తించనున్నాయి. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల జీఎస్‌డీపీలో అదనంగా 0.50 శాతాన్ని బహిరంగ మార్కెట్లో రుణంగా పొందేందుకు కేంద్రం అనుమతించింది.

Centre allows 20 states to mobilise ₹68,825 cr to meet GST revenue shortfall

ఆప్షన్ 1ని ఎంచుకున్న రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్ రూ. 5051 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ రూ. 143 కోట్లు
అస్సాం రూ. 1869 కోట్లు
గోవా రూ. 446 కోట్లు
గుజరాత్ రూ. 8704 కోట్లు
హర్యానా రూ. 4293 కోట్లు
హిమాచల్ ప్రదేశ్ రూ. 877 కోట్లు
కర్ణాటక రూ. 9018 కోట్లు
మధ్య ప్రదేశ్ రూ. 4746 కోట్లు
మహారాష్ట్ర రూ. 15,394 కోట్లు
మణిపూర్ రూ. 151 కోట్లు
మేఘాలయ రూ. 194
మిజోరాం రూ. 132 కోట్లు
నాగాలాండ్ రూ. 157 కోట్లు
ఒడిశా రూ. 2858 కోట్లు
సిక్కిం రూ. 154 కోట్లు
త్రిపుర రూ. 297
ఉత్తరప్రదేశ్ రూ. 9703
ఉత్తరాఖండ్ రూ. 1405

English summary
The Ministry of Finance (MoF) on Tuesday permitted as many as 20 states to raise ₹68,825 crore through borrowings to meet the GST revenue shortfall. This comes a day after the Goods and Services Tax (GST) Council meet on Monday ended without reaching a consensus on compensating states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X