జగన్ బయటకొస్తాడంటే బాబుకు భయం: శోభా నాగిరెడ్డి

జగన్ బెయిల్ అడ్డుకోవడనికా లేక గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ సరైనదేనని చెప్పడానికి ఢిల్లీ వెళ్తున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ బయటికి వస్తున్నారంటే చంద్రబాబుకు ఎందుకంత భయమో అర్థం కావడం లేదని అన్నారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని శోభానాగిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీనే కుమ్మక్కైందని ఆమె విమర్శించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు తమ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు. సీమాంధ్రలో ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో 30 లోక్ సభ స్థానాలు సాధిస్తామనడం పట్ల ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారని అమె విమర్శించారు.
చంద్రబాబుకు ఏమైనా కోపం ఉంటే తమపై చూపించాలని, ప్రజలపై కాదని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ వైఖరి మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని శోభానాగిరెడ్డి హెచ్చరించారు.
రాజకీయ లబ్ధి కోసమే బాబు యాత్రలు: పొంగులేటి
రాజకీయ లబ్ధి కోసమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చిందని ఆరోపిస్తున్న చంద్రబాబు, గతంలో విభజనకు అనుకూలంగా తను ఇచ్చిన లేఖ గురించి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications