చంద్రబాబుని కలిసిన నీతా అంబానీ, భారీ విరాళం

ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్తో అతలాకుతలమైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పునర్నిర్ణానికి వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుదూద్ తుఫాన్తో నష్టపోయిన విశాఖపట్నంలో జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications