వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై బాబు జోరు: సింగపూర్ ప్రతినిధులతో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఆయనతో సింగపూర్‌ ప్రతినిధుల బృందం సచివాలయంలో సమావేశమయ్యారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై ఈ భేటీలో చర్చించారు.

రాజధాని నిర్మాణంలో ఇన్‌ఫ్రా, ప్లానింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, ఇంటిగ్రేటెడ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ తదితర అంశాలపై సింగపూర్‌ ప్రభుత్వం సీఆర్‌డీఏకు సూచనలు ఇవ్వనుంది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై పూర్తిగా సహకరిస్తామని సింగపూర్‌ బృందం చంద్రబాబుకు హామీ ఇచ్చింది. ఈ భేటీలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu holds talks with Singapore deligates on capital

రాజధాని భవనాల నిర్మాణంపై నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖాధికారులతోపాటు మంత్రి నారాయణ పాల్గొన్నారు. అనంతరం ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుపై రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చంద్ర బాబు చర్చించారు.

English summary
Singapore deligates met Andhra Pradesh CM Nara Chandrababu Naidu to hold talks on AP capital construction and waste management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X