ఏం మాటలవి, ఏం ఆలోచించి అలా మాట్లాడుతున్నారు: జగన్పై బాబు
రాజకీయాల్లో హుందాతనం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నంద్యాల: రాజకీయాల్లో హుందాతనం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాంటి మాటలా
ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులుగా యువతకు మంచి సందేశం ఇవ్వాలి గానీ.. నిన్ను కాల్చేస్తా.. నిన్ను ఉరేస్తా.. నిన్ను బట్టలూడదీస్తా.. అని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.

ఏం ఆలోచించి అలా మాట్లాడుతున్నారు
అసలు మనం ఎక్కడికి పోతున్నామని, ఏం ఆలోచించి ఇలా మాట్లాడుతున్నారని చంద్రబాబు.. జగన్ను ఉద్దేశించి అన్నారు. ఏం చేసినా హుందాగా వ్యవహరించాలని సూచించారు.
Recommended Video


తప్పకుండా విమర్శించు కానీ
విమర్శించాలని, తప్పుచేస్తే తప్పకుండా విమర్శించాలని, దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ విమర్శలకు ఓ అర్థం పర్థం ఉండాలని చంద్రబాబు హితవు పలికారు.

వైసిపి కార్యకర్తకు గాయాలు
ఇదిలా ఉండగా, నంద్యాలలో టిడిపి - వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణలో వైసిపి కార్యకర్తకు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications