సత్యానంద్ బెయిల్తో సంబంధం లేదు, శిక్ష తప్పదు: హోంమంత్రి చినరాజప్ప
గుంటూరు: కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో నిందితులు ఎంతటి వారైనా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప అన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాల్ మనీ కేసులో నిందితుడిగా ఉన్న సత్యానంద్ బెయిల్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని మంత్రి రాజప్ప చెప్పారు. సెక్స్ రాకెట్ వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితుడిగా ఉన్న సత్యానంద్కు మంగళవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

ఏపీలో 12మంది ఐపీఎస్లు బదిలీ
ఆంధ్రప్రదేశ్లో 12మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. విజయరావు, రాహుల్దేవ్ శర్మ, విశాల్లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
నర్సీపట్నం ఏఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, రంపచోడవరం ఏఎస్పీగా నయీం అస్మి, సీఐడీ ఏఎస్పీగా ఎన్.శ్వేత, కడప అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా బి.సత్య ఏసుబాబు, విజయనగరం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా సీహెచ్. వెంకట అప్పలనాయుడు, పాడేరు ఏఎస్పీగా శశికుమార్, గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్గా కె.ఫకీరప్ప, నర్సీపట్నం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా బాబూజీ , చిత్తూరు పరిపాలన అదనపు ఎస్పీగా అభిషేక్ మొహంతి బదిలీ చేసింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications