రాళ్లు రువ్వుకున్న పరిటాల సునీత-ఎమ్మెల్యే సూరి వర్గీయులు, లాఠీఛార్జ్
అనంతపురం జిల్లాలోని ధర్మవరం తారకరామ నగర్లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ధర్మవరం తారకరామ నగర్లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.

వీరి ఘర్షణను అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసుల పైన కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. వారిని చెదరగొట్టారు. పోలీసుల వాహనాలపై కూడా వారు రాళ్లు రువ్వారు. ధర్మవరంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications