గోదావరి పుష్కరాలు: చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా? (ఫోటోలు)
రాజమండ్రి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోటోల్లో. గోదావరి పుష్కరాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను లాంచిలో వెళ్లారు.
సుమారు రెండు గంటలపాటు చంద్రబాబు గోదావరిలో బోటులో విహరించారు. పుష్కరఘాట్, కోటిలింగాలఘాట్, గౌతమీఘాట్, వీఐపీ ఘాట్లలో స్నానమాచరిస్తున్న భక్తులను సీఎం పలకరించారు. ఈ సమయంలోనే సీఎం ప్రయాణిస్తున్న బోటు, మీడియా ప్రతినిధులున్న బోటు ఢీకొన్నాయి.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. పుష్కర ఘాట్ల పర్యవేక్షణకు బాబు లాంచిలో వెళ్లారు.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
సుమారు రెండు గంటలపాటు చంద్రబాబు గోదావరిలో బోటులో విహరించారు. పుష్కరఘాట్, కోటిలింగాలఘాట్, గౌతమీఘాట్, వీఐపీ ఘాట్లలో స్నానమాచరిస్తున్న భక్తులను సీఎం పలకరించారు.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
ఓ బోటులో సిఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మరో బోటులో మీడియా వెళ్లింది.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
టూరిజం బోటు ప్రాంతం నుంచి విఐపి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీ ఘాట్లను పరిశీలించి కొవ్వూరు తిరుగు పయనం అవుతున్న సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని మీడియా లాంచ్ ఢీకొట్టింది.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
మీడియా బోటు చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని ఢీకొట్టింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనుభవం లేని డ్రైవర్లు బోట్లను నడిపినందు వల్లే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
శుక్రవారం చంద్రబాబు దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక బోటులో గోదావరి పర్యటించి పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనకు ఇరిగేషన్ శాఖ రెండు బోట్లను ఏర్పాటు చేసింది.

చంద్రబాబుకు ప్రమాదం తప్పిందిలా?
దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మీడియా బోటు స్వల్పంగా దెబ్బతింది. కోటి లింగాల రేవు ఘాట్ వద్ద కూడా సీఎం లాంచి మట్టిలో చిక్కుకొని ఓవైపు ఒరిగిపోయింది. కాగా, సీఎం పర్యటన ఉన్నా... గోదావరి లంకల్లో ముందస్తుగా రక్షణపరంగా పరిశీలన జరపలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications