కాంగ్రెసు టికెట్లు: లగడపాటి స్థానంలో దేవినేని అవినాష్

గత ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ విజయం సాధించిన విజయవాడ స్థానం నుంచి కాంగ్రెసు దేవినేని అవినాష్ను పోటీకి దింపుతోంది. సబ్బం హరి స్థానం అనకాపల్లి నుంచి తోట విజయలక్ష్మిని బరిలోకి దింపుతోంది. మిగతా అభ్యర్థులంతా సిట్టింగ్ పార్లమెంటు సభ్యులే.
శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పార్టీ మారుతారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఆమె తిరిగి కాంగ్రెసు నుంచి పోటీ చేయనున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి మళ్లీ కాంగ్రెసు అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. కాంగ్రెసు అధిష్టానం విడుదల చేసిన జాబితా ఇలా ఉంది
శ్రీకాకుళం- కిల్లి కృపారాణి, విజయనగరం- బొత్స ఝాన్సీ, అనకాపల్లి- తోట విజయలక్ష్మి, బాపట్ల- పనబాక లక్ష్మి, అరకు- కిషోర్ చంద్రదేవ్, కాకినాడ- పల్లంరాజు, నర్సాపురం- బాపిరాజు, విజయవాడ- దేవినేని అవినాష్, నెల్లూరు- వాకాటి నారాయణరెడ్డి, తిరుపతి- చింతామోహన్, కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి.
-
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
తెలుగు రాష్ట్రాల్లో ఈ టోల్ ప్లాజాల్లో ఫీజుల తగ్గింపు - కొత్త ధరలు, వీటికే వర్తింపు..!! -
Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ బంద్-ఇవాళ రాత్రి నుంచే..! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications