వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకయ్యపై రఘువీరా నిప్పులు
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్రం మోసం చేస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి అన్నారు. అప్పుడు పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పిన వెంకయ్య నాయుడు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. వెంకయ్య మాట మార్చడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు.
raghuveera reddy andhra pradesh venkaiah naidu special status chandrababu naidu రఘువీరా రెడ్డి ఆంధ్రప్రదేశ్ వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు
English summary
Congress Leader Raghuveera Reddy Slams Venkaiah Naidu on AP Special.
Story first published: Tuesday, October 4, 2016, 15:36 [IST]