ఏపీఎస్ఆర్టీసీ: ఒప్పంద ఉద్యోగుల రెగ్యూలరైజ్ చేసే ప్రక్రియ ప్రారంభం
అమరావతి: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యూలర్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరులోగా సిబ్బంది వివరాలను పంపించాలని ఆర్ఎంలను ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదేశించారు.
డిసెంబర్ 31 నాటికి 240 రోజులు పూర్తయిన వారి వివరాలను పంపించాలని కోరారు. కొత్త ఏడాదిలో కాంట్రాక్ట్ సిబ్బందిని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం క్రమబద్దీకరించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదేశాలపై ఈయూ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముందే సంక్రాంతి..
ఏపీలో రైతులకు ముందే సంక్రాంతి పండగ వచ్చింది. మంగళవారం రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారం చెల్లింపులను ప్రభుత్వం చేయనుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విత రూ. 1,120 కోట్లు చెల్లింపులతో 51.59 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
Recommended Video
కాగా, నివర్ తుపాను కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారాన్ని అందించనుంది. రూ. 646 కోట్లు నివర్ పరిహారాన్ని సీఎం వైఎస్ జగన్.. రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications