ఆరోగ్య సమస్యలు, కొడుకుకు దూరంగా, తల్లిదండ్రులు ఇలా చేశారు
కొడుకు సరిగా చూడకపోవడం, అనారోగ్య సమస్యలతో వృద్ద దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకొంది.
కడప:కొడుకు సరిగా చూడకపోవడం, అనారోగ్య సమస్యలతో వృద్ద దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకొంది.
కడప జిల్లా మైలవరం మండలంలోని రొమ్మరనంద్యాల గ్రామంలోని బంరకారవీధిలో తొండూరు సుబ్బమ్మ, , రామయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు, ఓ కొడుకు ఉన్నారు.అందరికీ వివాహలు చేశారు.

ఇటీవలనే కొడుకు తల్లిదండ్రులకు దూరంగా వేరే కాపురం పెట్టాడు.వృద్ద దంపతులు కూడ విడిగా ఉంటున్నారు. బీపీ, షుగర్ ఎక్కువై ఆనారోగ్యానికి గురయ్యారు వృద్ద దంపతులు. ఆసుపత్రికి వెళ్తే ప్రతి రోజూ మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
అయితే ఆనారోగ్యసమస్యలతో పాటు కొడుకు తమను పట్టించుకోకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.దీంతో వారిద్దరూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications