ఆరోగ్య సమస్యలు, కొడుకుకు దూరంగా, తల్లిదండ్రులు ఇలా చేశారు
కొడుకు సరిగా చూడకపోవడం, అనారోగ్య సమస్యలతో వృద్ద దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకొంది.
కడప:కొడుకు సరిగా చూడకపోవడం, అనారోగ్య సమస్యలతో వృద్ద దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకొంది.
కడప జిల్లా మైలవరం మండలంలోని రొమ్మరనంద్యాల గ్రామంలోని బంరకారవీధిలో తొండూరు సుబ్బమ్మ, , రామయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు, ఓ కొడుకు ఉన్నారు.అందరికీ వివాహలు చేశారు.

ఇటీవలనే కొడుకు తల్లిదండ్రులకు దూరంగా వేరే కాపురం పెట్టాడు.వృద్ద దంపతులు కూడ విడిగా ఉంటున్నారు. బీపీ, షుగర్ ఎక్కువై ఆనారోగ్యానికి గురయ్యారు వృద్ద దంపతులు. ఆసుపత్రికి వెళ్తే ప్రతి రోజూ మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
అయితే ఆనారోగ్యసమస్యలతో పాటు కొడుకు తమను పట్టించుకోకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.దీంతో వారిద్దరూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications