ఏపీ డీజీపీ పదవీకాలం పొడగింపు?: మరో రెండేళ్లు పెంచేందుకు సీఎం సుముఖం!
ఏపీ డీజీపీ సాంబశివరావు పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ: ఏపీ డీజీపీ సాంబశివరావు పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలో చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ పదవీకాలం ముగింపు అంశం కూడా చర్చకు వచ్చింది. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులు డీజీపీ పోస్టు కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.

అయితే పనితీరు, సామాజికవర్గం కోణం నుంచి సాంబశివరావును కొనసాగించడమే బెటర్ అని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ పదవి పొడగింపు కోరుతూ కేంద్ర హోంశాఖ, యూపీపీఎస్సీలకు ఫైల్ పంపించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.
More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications