మోసం చేశాడని భర్త ఇంటి ఎదుట డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత ఆందోళన
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత . ఆమె భర్త యశ్వంత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.
గుంటూరు:గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత . ఆమె భర్త యశ్వంత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.
ప్రేమ పేరుతో పెళ్ళి చేసుకొని తనను మోసం చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మౌనదీక్షకు దిగింది.

హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో యశ్వంత్ పనిచేస్తున్నాడు. తనకు ఫేస్ బుక్ ద్వారా అతను పరిచయమయ్యాడని సుజాత చెప్పింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారిందిని సుజాత చెప్పింది.
యశ్వంత్ పెళ్ళి ప్రతిపాదన తీసుకురాగా తాను అంగీకరించానని చెప్పారు. అయితే పెళ్ళి చేసుకొన్న తర్వాత అతను తనను మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications