శోభా నాగిరెడ్డి వారసులెవరు?: గెలుస్తామన్న భూమా

ఎన్నికల అనంతరం శోభాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆమెను గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప ఎన్నిక జరుపుతారు. ఈ క్రమంలో శోభా నాగిరెడ్డి వారసులు ఎవరు అనే చర్చ సాగుతోంది.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పదిమందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో శోభా నాగిరెడ్డికి మద్దతుగా అనుచరులైన భూమా బ్రహ్మానంద రెడ్డి, సింగం వెంకటేశ్వర రెడ్డి, దస్తగిరి రెడ్డి స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బ్రహ్మానంద రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోగా, వెంకటేశ్వ రెడ్డి, దస్తగిరి రెడ్డి బరిలో నిలిచారు. ప్రస్తుతం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇస్తుందా లేక శోభా నాగిరెడ్డిని గెలిపిస్తుందా చూడాలి.
శోభా గెలుస్తారు: భూమా నాగిరెడ్డి
తన భార్య శోభా నాగిరెడ్డి మృతి చెందినప్పటికీ.. ఆమె ప్రజల గుండెల్లో ఉందని, ఆమెను గెలిపిస్తారని భూమా నాగిరెడ్డి అన్నారు. శోభా ఒక లక్ష మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. ఉప ఎన్నికల్లోను తాము అదే మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications