ఏలూరు కార్పొరేషన్లోనూ జగన్ హోరు -చంద్రబాబు చిత్తు, టీడీపీ 2, మిగతావన్నీ వైసీపీకే! -ఫలితాలివే..
అంతా ఊహించినట్లే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్పిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ వశమైపోయింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఏలురు బల్దియా ఫలితాలు ఆదివారం వెలువడగా, జగన్ దూకుడు స్పష్టంగా కనిపించింది. టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. ప్రతపక్షం కేవలం 2 సీట్లకే పరిమితం అయింది. తాజా సమాచారం ప్రకారం..
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్
ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లుండగా, తాజా సమాచారం అందే సమయానికి వైసీపీ ఏకంగా 30 డివిజన్లలో విజయం సాధించింది. మరో 8 డివిజన్లలో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్ష టీడీపీ ఏలూరులో చిత్తయిపోయింది. ఆ పార్టీకి కేవలం రెండు సీట్లు దక్కాయి. డివిజన్ల వారీగా ఫలితాలిలా ఉన్నాయి (ఇందులో మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది).
1వ
డివిజన్
ఎ.రాధిక
(వైసీపీ)
విజయం
2వ
డివిజన్
:
వైసీపీ
అభ్యర్ధి
నరసింహారావు
787
ఓట్ల
మెజార్టీతో
విజయం.
3వ
డివిజన్:
బి.అఖిల
(వైసీపీ)
విజయం
4వ
డివిజన్:
డింపుల్
(వైసీపీ)
744
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
5వ
డివిజన్:
జయకర్
(వైసీపీ)
865
ఓట్ల
మెజార్టీతో
విజయం
యోగిని కొడతాం, అసదుద్దీన్-అఖిలేశ్ పొత్తు వట్టిదే: ఎంఐఎం క్లారిటీ -110 సీట్లలో ముస్లింల ఆధిపత్యం
10వ
డివిజన్
లో
పైడి
భీమేశ్వరరావు(వైసీపీ)
812
ఓట్లతో
గెలుపు
11వ
డివిజన్:
కోయ
జయగంగ
(వైసీపీ)
377
ఓట్ల
మెజార్టీతో
విజయం
12వ
డివిజన్:
కర్రి
శ్రీను
(వైసీపీ)
468
ఓట్ల
తేడాతో
విజయం
17వ
డివిజన్:
టి.పద్మ
(వైసీపీ)
755
ఓట్ల
తేడాతో
గెలుపు
18వ
డివిజన్:
కేదారేశ్వరి(వైసీపీ
1012
ఓట్ల
మెజార్టీతో
విజయం
19వ
డివిజన్:
వై.నాగబాబు
(వైసీపీ)
1012
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
22వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
సుధీర్బాబు
గెలుపు
23వ
డివిజన్:
కె.సాంబ
(వైసీపీ)
1823
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
24వ
డివిజన్:
మాధురి
నిర్మల
(వైసీపీ)
853
ఓట్లతేడాతో
గెలుపు
25వ
డివిజన్:
గుడుపూడి
శ్రీను
(వైసీపీ)
గెలుపు
26వ
డివిజన్:
అద్దంకి
హరిబాబు(వైసీపీ)
1,111
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
31వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
లక్ష్మణ్
471
ఓట్ల
తేడాతో
గెలుపు
32వ
డివిజన్:
సునీత
రత్నకుమారి
(వైసీపీ)
గెలుపు
33వ
డివిజన్:
రామ్మోహన్రావు
(వైసీపీ)
88
ఓట్ల
మెజార్టీతో
విజయం
36వ
డివిజన్:
హేమ
సుందర్
(వైసీపీ)
గెలుపు
37వ
డివిజన్:
టీడీపీ
అభ్యర్థి
విజయం
39వ
డివిజన్
లో
వైసీపీ
క్యాండిడేట్
కె.
జ్యోతి
799
ఓట్ల
తేడాతో
గెలుపు
40వ
డివిజన్:
టి.నాగలక్ష్మి
(వైసీపీ)
758
ఓట్ల
తేడాతో
గెలుపు
41వ
డివిజన్:
కల్యాణి
(వైసీపీ)
547
ఓట్ల
మెజార్టీతో
విజయం
42వ
డివిజన్:
ఏ.
సత్యవతి
(వైసీపీ)
79
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
43వ
డివిజన్:
జె.రాజేశ్వరి
(వైసీపీ)
గెలుపు
Recommended Video
45వ
డివిజన్
లో
వైసీపీ
అభ్యర్థి
ముఖర్జీ
1058
ఓట్ల
తేడాతో
గెలుపు
46వ
డివిజన్:
ప్యారీ
బేగం(వైసీపీ)
1,232
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
48వ
డివిజన్:
స్వాతి
శ్రీదేవి
(వైసీపీ)
483
ఓట్ల
తేడాతో
విజయం
50వ
డివిజన్:
షేక్
నూర్జహాన్
(వైసీపీ)
1495
ఓట్ల
మెజార్టీతో
గెలుపు
ఇవి కాకుండా మిగిలిన డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతోంది. మరికాసేపట్లో తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటిదాకా టీడీపీ 2 సీట్లు, వైసీపీ 42 సీట్లు గెలుచుకోగా, మిగతా సీట్లకు కాసేపట్లో ఫలితం రానుంది.