చంద్రబాబుకు రూ. 50 కోట్ల విలువైన పురాతన విగ్రహం అందజేత
విజయవాడ: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల అనే ఊరిలో పురాతన కాలం నాటి పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం ఒకటి బయటపడింది. ఈనెల 12వ తేదీన రైతు భాస్కరరావు తన వ్యవసాయక్షేత్రంలో పొలం దున్నతుండగా ఈ పంచలోహ విగ్రహం బయట పడింది.
దీని విలువ మార్కెట్లో రూ.50 కోట్లు ఉంటుందని పురావస్తుశాఖ అంచనా వేసింది. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆయన్ని కలిసి ఈ విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు ఉదయభాస్కర్ను అభినందించారు.

ఈ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం బంగారు తాపడంతో ఉండటం విశేషం. ఈ విగ్రహం దొరికిన చోటే ఆలయం నిర్మిద్దామని అతనికి చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. విగ్రహాం చంద్రబాబుకు అందజేసే సమయంలో రైతు వెంట అతని కుటుంబ సభ్యులు, విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications