టీడీపీ-బీజేపీ పొత్తుపై గుంటూరులో ఫ్లెక్సీ కలకలం!
Recommended Video

గుంటూరు: బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయంపై టీడీపీ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది.
'బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు ..మన గింజలు కూడా మనకు దక్కవు' అన్న నినాదంతో రాసిన ఫ్లెక్సీ ఎన్టీఆర్ స్టేడియం వద్ద దర్శనమిస్తోంది. టీడీపీ అభిమానుల పేరుతో వెలసిన ఈ ఫ్లెక్సీని గుంటూరు వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించారన్న చర్చకు ఈ ఫ్లెక్సీ అద్దం పడుతోంది. ఇప్పటికే బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పలువురు రాజకీయనాయకులు, వామపక్షాలు రోడ్లపై నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా టీడీపీ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ-బీజేపీ సంబంధాలు బడ్జెట్లో ఏపీకి మొండిచేయి చూపించడంతో మరింత దిగజారాయి. ఇప్పుడు ఆ చిచ్చును ఈ ఫ్లెక్సీ మరింత దూరం తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications