మాజీమంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూత, అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతి..
మాజీ మంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా చనిపోయారు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఖలీల్ బాషా మరణంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు బోరున విలపిస్తున్నారు. బాషా అంత్యక్రియలు బుధవారం కడప జిల్లాలో నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.

టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ శాఖ మంత్రిగా ఖలీల్ బాషా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరి 5వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఖలీల్ బాషా మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications