ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేస్తాం!: ప్రభుత్వానికి హర్షకుమార్ హెచ్చరిక
రాజమహేంద్రవరం: తమ డిమాండును పట్టించుకోకుంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాలను కూల్చివేస్తామని మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ బుధవారం నాడు రాజమహేంద్రవరంలో హెచ్చరించారు.
రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద హర్షకుమార్, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల తొలగించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలను రెండు వారాల్లో ఏర్పాటు చేయాలని హర్షకుమార్ అన్నారు. లేదంటే ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేస్తామని హెచ్చరించారు.

కాపులకు స్కాలర్షిప్లు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు బుధవారం తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు విద్యార్థుల సంక్షేమం కోసం స్కాలర్షిప్లు మంజూరు చేయాలనుకుంటున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ స్కాలర్షిప్లు మంజూరు చేస్తామన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications