చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని...శ్రీవారికి మొక్కుకున్నా:యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
తిరుపతి:తిరుమల శ్రీ వెంకటేశ్వరుని స్వామివారిని శుక్రవారం ఉదయం మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దర్శించుకున్నారు. దర్శన కార్యక్రమాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషను ఓ సబ్జెక్టుగా పెడతామని చెప్పిన కేవలం మాటలకే పరిమితమయ్యారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం చంద్రబాబు చేసింది శూన్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో కెసిఆర్ ఇచ్చిన మాటపై నిలబడి తెలుగు భాషకు ప్రాణం పోశారని, కానీ చంద్రబాబు తెలుగు భాష వ్యతిరేకి అని ఆయనమండిపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని తిరుమల శ్రీవారిని మొక్కుకున్నానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నవారిలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications