షాక్ :లేడీస్ హస్టల్ లోకి ప్రవేశించిన నలుగురు యువకులు ఏం చేశారంటే?
అమ్మాయిల హస్టల్ లో అర్థరాత్రి పూట నలుగురు యువకులు ప్రవేశించి విధ్యార్థినుల భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో చోటుచేసుకొంది.
కర్నూల్ :అమ్మాయిల హస్టల్ లో అర్థరాత్రి పూట నలుగురు యువకులు ప్రవేశించి విధ్యార్థినుల భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో చోటుచేసుకొంది.
కర్నూల్ జిల్లా నంద్యాలలోని పాలిటెక్నిక్ కళాశాలలోకి శనివారం నాడు నలుగురు దుండగులు హస్టల్ లోకి ప్రవేశించారు.

హస్టల్ లోని యువతులను యువకులు భయబ్రాంతులకు గురిచేశారు. యువతుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్ళారు.
నిందితులు హస్టల్ లోకి ఎలా వచ్చారనేది అర్థం కావడం లేదని హస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. భయాందోళనలకు గురైన విద్యార్థినులు ప్రిన్సిఫల్ రామసుబ్బారెడ్డి సహయంతో ఫిర్యాదు చేశారు . ఈ ఫిర్యాదు ఆదారంగా నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.
More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications