జగన్ కేసులో తొలిసారి కోర్టుకు గీతా, ఇవాళే అందరూ!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మంత్రి గీతా రెడ్డి, ఆడిటర్ విజయ సాయి రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ ఆస్తుల కేసులో మంగళవారం పది ఛార్జీషీట్ల పైన సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో మంత్రి గీతా రెడ్డి మొదటిసారి కోర్టుకు వచ్చారు.
కాగా, జగన్ కేసులో పది అభియోగ పత్రాల్లో పేర్కొన్న నిందితులు అందరూ మంగళవారం నాంపల్లి కోర్టుకు ఒక్కరొక్కరుగా హాజరవుతున్నారు.

హాజరయ్యే వారిలో జగన్, విజయ సాయి రెడ్డి, మాజీ మంత్రిలు ధర్మాన, సబిత, మోపిదేవి, మంత్రి గీతా రెడ్డి, అధికారులు బిపి ఆచార్య, శామ్యూల్, మన్మోహన్ సింగ్, శ్రీలక్ష్మి, ఆధిత్యనాథ్ దాస్, రత్నప్రభ, శ్యాంబాబు, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్ రెడ్డి, శ్రీనివాసన్, ప్రతాప్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పునీత్ దాల్మియా తదితరులు ఉన్నారు.
కాగా, వైయస్ జగన్ ఈ నెల 4న చెన్నై వెళ్లేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. 5న బెంగళూరుకు వెళ్లాలని వేసిన పిటిషన్ పైన 4వ తేదీన విచారిస్తారు. లక్నో వెళ్లడానికి అనుమతిపై ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications