ప్రియుడి కోసం సెల్టవర్ ఎక్కిన ప్రియురాలు: ఆస్తి కోసం చెల్లెలి హత్య
కరీంనగర్: ప్రేమించిన ప్రియుడు మోసంచేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు సెల్ టవర్ ఎక్కింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు, తల్లిదండ్రులు ఘటనాస్థలంకు చేరుకొని యువతిని కిందికి దించారు. పోలీసులు ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆస్తి కోసం చెల్లెలి హత్య

కరీంనగర్ జిల్లాలోని గొల్లపల్లి మండలం ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం చెల్లిని అన్న నరికి చంపాడు. చెల్లెలు రాజం లతను అన్న రాజంలింగయ్య గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
కారు-ఆటో ఢీకొని ఇద్దరు మృతి
మెదక్ జిల్లాలోని సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications