విషాదం: 13వ అంతస్తుపైనుంచి దూకి ‘గీతం’ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం: నగరంలోని గీతం విశ్వవిద్యాలయంలో కలకలం చెలరేగింది. ఓ విద్యార్థి గీతం క్యాంపస్లోని 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చదువులో ఒత్తిడి కారణంగానే ఆ విద్యార్థి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సదరు విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఆరా తీస్తున్నారు. ఆ విద్యార్థి వర్సిటీలో బీ ఫార్మసీ చదువుతున్నట్లు తెలిసింది.

మృతుడు హైదరాబాద్కు చెందిన శశికుమార్(19) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications