బిజెపిది అనైతిక రాజకీయం...నైతిక విజయం కాంగ్రెస్దే: రఘువీరారెడ్డి
అనంతపురం: గుజరాత్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, కేవలం 9 సీట్ల తేడాతో మాత్రమే తమ పార్టీ అధికారానికి దూరమైందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.
బీజేపీ ప్రజల భావోద్వేగాలతో అనైతిక రాజకీయాలకు పాల్పడిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. గుజరాత్ లో నైతిక విజయం తమ పార్టీదేనని, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను కీలక దశలో భుజానికెత్తుకున్నారని చెప్పారు.

రాబోయే కాలంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగే సత్తా రాహుల్ కు ఉందని ప్రశంసించారు. నేటి యువతకు రాహుల్ గాంధీ ఆదర్శమని, రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలని రాహుల్ ఎప్పుడూ చెబుతూ ఉంటారని రఘువీరారెడ్డి తెలిపారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications