వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉంది: రొట్టె అందుకున్న ఎమ్మెల్యే
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక రొట్టెను అందుకున్నారు.
సోమవారం బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువులో రొట్టెను అందుకొన్న అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.
రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. చిన్నలు, పెద్దలు, మహిళలు అందరు పాల్గొన్నారు.
Comments
ys jagan ysr congress anil kumar yadav andhra pradesh వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెస్ అనిల్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్
English summary
The annual five day Rottela Panduga, a symbol of religious harmony, began on the banks of the Swarnala Cheruvu.
Story first published: Tuesday, October 3, 2017, 15:02 [IST]