ఢిల్లీలో ఈదురుగాలులు: కుప్పకూలిన వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం, కొనసాగుతున్న దీక్ష
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున ఈదురు గాలులు చోటు చేసుకోవడంతో వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. అయితే ఏపీ భవన్ ప్రాంగణం లోపలే వైసీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తున్నారు.
ప్రత్యేక హోదా డిమాండ్తో ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించిన తర్వాత వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ వేదికగా శుక్రవారం నాడు ఆమరణ దీక్షకు దిగారు. అయితే శుక్రవారం సాయంత్ర ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు చోటు చేసుకోవడంతో వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. టెంట్లు లేచిపోయాయి.

దీంతో దీక్షా శిబిరం నుండి వైసీపీ ఎంపీలు లేచి ఏపీ భవన్ ప్రాంగంణం లోపలికి వెళ్ళిపోయారు. అక్కడే తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఎంపీల దీక్ష శిబిరం వద్ద ఉన్న పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మీడియా సిబ్బంది కూడ ఈదురుగాలులతో సురక్షిత ప్రాంతాలకు చేరుకొన్నారు. తమ నిరహర దీక్షలను కొనసాగిస్తామని వైసీపీ ఎంపీలు ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications