టిడిపికి ఝలక్, జగన్కు ఊరట: టిడిపిలో చేరిన 20మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
విజయవాడ: ఉమ్మడి హైకోర్టులో సోమవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరిన శాసన సభ్యులకు షాక్ తగిలింది. టిడిపిలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రిట్ పిటిషన్ విచారణార్హతపై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇరవై మంది శాసన సభ్యులు ఆ తర్వాత టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి సహా ఇరవై మంది సైకిల్ ఎక్కారు. దీంతో వైసిపి బలం 67 నుంచి 47కు పడిపోయింది.

దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టు గడప తొక్కింది. విచారణ జరిపిన న్యాయస్థానం వైసిపి నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇది వైసిపికి ఊరట అని చెప్పవచ్చు.
More From
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications