చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్: ఆయన నియామకం చెల్లదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు శుక్రవారంనాడు తీర్పు ఇచ్ిచంది. ఆయన ఎంపిక తీరును హైకోర్టు తప్పు పట్టింది.
కారెం శివాజీ కేవలం మాలమహానాడు అధ్యక్షుడు మాత్రమేనని, ఆయనను ఇలాంటి కమిషన్కు ఎంపిక చేయడం ఏమిటనే వాదనలు ముందుకు వచ్చాయి. ఇంత ముఖ్యమైన నియామకం చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిలోంచి ఎంపిక చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది.

ఆ పదవికి అసలు అర్హతలు ఏమిటనే విషయంలో కూడా ఏ విధమైన నిబంధనలు పెట్టలేదని, ఎవరి నుంచి దరఖాస్తులు తీసుకోకుండా ముఖ్యమైన సంస్థకు చైర్మన్గా నియచం సరి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆ విషయంలో కారెం శివాజీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. సమర్దుడైన మరో వ్యక్తిని నియమించుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో అపీల్కు వెళ్లడానికి కూడా హైకోర్టు అనుమతించలేదు. ఇప్పటికే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగిందని చెప్పింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications