ఏపీకి ఇచ్చే నిధులపై వివరణ ఇవ్వండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: రాయలసీమ, కోస్తా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన నిధులను ఉపసంహరించడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మాజీ మంత్రి కొణతల రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్లోని ఏడు వెనకబడిన జిల్లాలకు 2014 నుంచి ఏటా రూ.350 కోట్లు చొప్పున కేంద్రం నిధులను మంజూరు చేస్తోందని పిటిషన్లో కొణతాల పేర్కొన్నారు.

అయితే ఈ ఏడాది రూ.350 కోట్లు ఆమోదం లభించలేదని, ఆ నిధులను కేంద్రం వెనక్కి తీసుకుందన్నారు. కాబట్టి నిధులను వెంటనే మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కొణతాల కోరారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications