"అసలు మైసూరా రెడ్డి ఖాతాలో ఎంత డబ్బుంది?"
మైసూరా దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు..అసలు మైసూరా రెడ్డి ఖాతాలో ఎంత డబ్బు ఉందో చెప్పాలని ప్రశ్నించింది.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. నోట్ల రద్దును సవాల్ చేస్తూ.. మాజీ ఎంపీ మైసూరా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఖాతాలో డబ్బులున్నా.. బ్యాంకులు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని పిటిషన్ లో మైసూరా ఆరోపించారు.

మైసూరా దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టింది హైకోర్టు. నోట్ల రద్దుతో కొంతకాలం కష్టాలు తప్పవని కేంద్రం ముందే చెప్పింది కదా! అని ఈసందర్బంగా హైకోర్టు ప్రస్తావించింది. అసలు మైసూరా రెడ్డి ఖాతాలో ఎంత డబ్బు ఉందో చెప్పాలని ప్రశ్నించింది. అదే సమయంలో.. ప్రస్తుతం సామాన్యులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని, అయితే జీతం డబ్బుల మీదే ఆధారపడే సగటు ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరముందని కోర్టు పేర్కొంది.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications