ఆ కుక్కలే మొరుగుతున్నాయ్: జగన్ వెంటేనని ఎమ్మెల్యే ఎస్ఆర్ఎస్
కడప: తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లుగా కొన్ని దుష్టశక్తులు తాను టీడీపీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
దువ్వూరులో సోమవారం పార్టీ నేత సిద్ధయ్యనాయుడు నివాసంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసమే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరడం తన స్వభావానికి పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications