జగన్ ఆటమ్ బాంబులొచ్చాయ్! పండగ ఇక మామూలుగా కాదు!!
అమరావతి: దీపావళి పండగ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళి పండగంటే దీపాల పండగ. అంతేగాక, బాణాసంచా కాల్చుతూ యువత సంబరాలు జరుపుకుంటారు. అక్టోబర్ 25న సూర్య గ్రహణం ఉండటంతో సోమవారం దీపావళి పండగను చేసుకుంటున్నారు.
పండగ సందర్భంగా అనేక బాణాసంచా దుకాణాలు అన్ని చోట్లా వెలిశాయి. ఎప్పటి లాగే అనేక టపాసులు మార్కెట్లో వచ్చాయి. కానీ, ఈసారి మాత్రం ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద కూడా టపాసులు రావడం విశేషం.

జగన్ ఆటమ్ బాంబుల పేరుతో బాణాసంచా దుకాణాల్లో టపాసులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. జగన్ పేరుతో టపాసులను చూసిన ఆయన అభిమానులు, వైసీపీ పార్టీ శ్రేణులు భారీగా కొంటున్నారు. దీంతో ఆ బాంబులను తీసుకొచ్చిన దుకాణాల్లోనూ సందడి నెలకొంది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications