అబ్దుల్ కలాం స్ఫూర్తి చిరస్మరణీయం : జగన్
హైదరాబాద్ : శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి నేడు. ఈ సందర్బంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలాంకు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.
నేటి ఉదయం ట్విట్టర్ ద్వారా స్పందించిన జగన్మోహన్ రెడ్డి.. కలాంను స్మరించుకున్నారు. కలాం నిరంతర స్పూర్తిని అందించే వ్యక్తిగా చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని చెప్పారు. కాగా, కలాం జన్మదినాన్ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే అక్టోబర్ 15,1931లో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు కలాం. 2015 జూలై 15న షిల్లాంగ్ లోని ఐఐఎంలో ఓ సెమినార్ లో పాల్గొన్న కలాం.. అక్కడ ప్రసంగిస్తున్న సందర్బంలోనే కుప్పకూలిపోయారు. అనంతరం బెధాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు కలాం.
More From
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications