Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రత్యేక ఆకర్షణ: గవర్నర్ పిలుపుతో ఎట్‌హోంకు పవన్!

హైదరాబాద్‌: దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చే అల్ఫాహార విందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ హాజరుకానున్నారు.

ఈ మేరకు విందుకు హాజరు కావాలని గవర్నర్‌ ప్రత్యేకంగా పవన్‌ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగే తేనీటి విందులో పవన్‌ పాల్గొననున్నారు. కాగా, తొలిసారిగా పవన్‌కు గవర్నర్‌ నుంచి ఆహ్వానం అందడం గమనార్హం.

JanaSena Chief Pawan Kalyan invited by Governor to attend at home

దీంతో ఎట్‌హోంగా పిలిచే ఈ అల్పాహార విందు కార్యక్రమంలో పవన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, స్పీకర్లు, కౌన్సిల్‌ ఛైర్మన్లు హాజరుకానున్నారు. వీరితో పాటు ఈసారి కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో అవార్డులు అందుకున్న అధికారులు, నగరంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+