ప్రత్యేక ఆకర్షణ: గవర్నర్ పిలుపుతో ఎట్హోంకు పవన్!
హైదరాబాద్: దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చే అల్ఫాహార విందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
ఈ మేరకు విందుకు హాజరు కావాలని గవర్నర్ ప్రత్యేకంగా పవన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ సాయంత్రం రాజ్భవన్లో జరిగే తేనీటి విందులో పవన్ పాల్గొననున్నారు. కాగా, తొలిసారిగా పవన్కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందడం గమనార్హం.

దీంతో ఎట్హోంగా పిలిచే ఈ అల్పాహార విందు కార్యక్రమంలో పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, స్పీకర్లు, కౌన్సిల్ ఛైర్మన్లు హాజరుకానున్నారు. వీరితో పాటు ఈసారి కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో అవార్డులు అందుకున్న అధికారులు, నగరంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
More From
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications