జులై 7న విశాఖ సాగర తీరంలో... జనసేన భారీ నిరసన పరేడ్
విశాఖపట్టణం: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన పార్టీ విశాఖలో భారీ నిరసన కార్యక్రమానికి సన్నద్దం అయింది. జులై 7న సాగర తీరాన జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కవాతు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం శనివారం విశాఖ సాగర తీరాన ఈ భారీ నిరసన పరేడ్ నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ ఆ సోషల్ మీడియా ప్రకటనలో పేర్కొంది. ఈ కవాతుకు వేలాదిగా తరలిరావాలని పార్టీ కార్యకర్తలకు, పవన్ అభిమానులకు పిలుపు నిచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కవాతులో పాల్గొని తమ నిరసన తెలియచేయాల్సింది జనసేన పార్టీ కోరింది.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సముద్ర తీరాన ఈ కవాతు ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ వెల్లడించింది. కాళీమాత గుడి నుంచి ఈ కవాతు మొదలై వైఎంసీఏ వరకు కొనసాగుతుందని ఆ ప్రకటనలో వివరించారు.
More From
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications