Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జులై 7న విశాఖ సాగర తీరంలో... జనసేన భారీ నిరసన పరేడ్

విశాఖపట్టణం: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన పార్టీ విశాఖలో భారీ నిరసన కార్యక్రమానికి సన్నద్దం అయింది. జులై 7న సాగర తీరాన జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కవాతు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం శనివారం విశాఖ సాగర తీరాన ఈ భారీ నిరసన పరేడ్ నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ ఆ సోషల్ మీడియా ప్రకటనలో పేర్కొంది. ఈ కవాతుకు వేలాదిగా తరలిరావాలని పార్టీ కార్యకర్తలకు, పవన్ అభిమానులకు పిలుపు నిచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కవాతులో పాల్గొని తమ నిరసన తెలియచేయాల్సింది జనసేన పార్టీ కోరింది.

Janasenas massive protest rally in Visakhapatnam coast on Saturday

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సముద్ర తీరాన ఈ కవాతు ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ వెల్లడించింది. కాళీమాత గుడి నుంచి ఈ కవాతు మొదలై వైఎంసీఏ వరకు కొనసాగుతుందని ఆ ప్రకటనలో వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+