వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు ప్రమాదం దురదృష్టకరం: జేసీ ప్రభాకర్ రెడ్డి, మృతులు వీరే

మంగళవారం తెల్లవారుజామన జరిగిన బస్సు ప్రమాదంలో 11మంది మృతి చెందిన ఘటనపై దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బస్సు ప్రమాదం చోటు చేసకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మంగళవారం తెల్లవారుజామన జరిగిన బస్సు ప్రమాదంలో 11మంది మృతి చెందిన ఘటనపై దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బస్సు ప్రమాదం చోటు చేసకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

<strong>కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు</strong>కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు

దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గాయపడ్డవారిని ఆదుకుంటామని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కోరామని తెలిపారు.

Jc prabhakar reddy on bus accident incident

ప్రమాదంలో 11మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30మంది వరకు ప్రయాణికులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

<strong>విషాద 'జర్నీ': పెళ్లి చూపులకు వెళ్తూ సోదరులు, కూతుర్ని కొత్త కాపురానికి తీసుకెళ్తూ.. </strong>విషాద 'జర్నీ': పెళ్లి చూపులకు వెళ్తూ సోదరులు, కూతుర్ని కొత్త కాపురానికి తీసుకెళ్తూ..

మృతుల వివరాలు:

-డ్రైవర్‌ ఆదినారాయణరెడ్డి(తాడిపత్రి)
-పంగా తులసమ్మ( సంతబొమ్మాళి, శ్రీకాకుళం జిల్లా)
-షేక్‌ పాషా( భవానీపురం, విజయవాడ)
-మధుసూదనరెడ్డి (ఒడిశాలో ఉద్యోగం.. హైదరాబాద్‌ వెళ్తున్నారు)
-నలబోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి(పాండురంగాపురం, సూర్యాపేట జిల్లా). వీరిద్దరూ అన్నదమ్మలు
-సింగ్‌(కటక్‌, ఒడిశా)

English summary
Diwakar travels owner JC Prabhakar reddy responded on bus accident incident, which is occurred at Mulapadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X