గోల్డ్ స్టోన్ ప్రసాద్, దీపక్ రెడ్డిలు బాబుకు పెట్టుబడిదారులు: జోగురమేష్
విశాఖలో భూ కబ్జాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందరి బండారం బయటపడుతోందన్నారు.
విజయవాడ:విశాఖలో భూ కబ్జాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందరి బండారం బయటపడుతోందన్నారు.
ఇద్దరు బాబుల కనుసన్నల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూకబ్జాలు చోటుచేసుకొంటున్నాయని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపితే విశాఖ భూ కుంభకోణంలో పెదబాబు, చినబాబు, మంత్రుల పాత్రలు బయటపడుతాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా టిడిపి నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. భూమలు వ్యవహరంలో చంద్రబాబుపాత్ర ఏమిటనేది తేలలన్నారు. స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడే కబ్జాల గురించి చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు.
టీడిపి మాయగాళ్ళు ఎక్కడికక్కడ భూములను కబ్జాచేస్తున్నారని చెప్పారు. టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలంగాణలో అరెస్టు అయ్యారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు దీపక్ రెడ్డి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ లు పెట్టుబడిదారులని ఆయన చెప్పారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications