'కేంద్రం కాళ్లు పట్టుకొని, ఇప్పుడు జగన్ కొత్త నాటకం, రాజీనామాల మాటేమిటి'
వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో చేపట్టిన యువభేరి, నవంబర్ నెలలో పాదయాత్ర నాటకాలు అని మంత్రి కాల్వ విమర్శించారు.పాదయాత్ర పేరుతో జగన్ ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారని నిలదీశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో చేపట్టిన యువభేరి, నవంబర్ నెలలో పాదయాత్ర నాటకాలు అని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.
పాదయాత్ర పేరుతో జగన్ ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారని నిలదీశారు. గతంలో కేంద్రం కాళ్లు పట్టుకున్న జగన్ ఇప్పుడు యువభేరి అంటూ కొత్త నాటకం ప్రారంభించారన్నారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఆ తర్వాత మాట తప్పారన్నారు. జగన్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంపీలతో వెంటనే రాజీనామా చేయించాలన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ద్వారానే రాష్ట్రానికి ఏంతో మేలు జరిగుతుందన్నారు. యువభేరీ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.
More From
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications