జగన్ పార్టీకి మనుగడ లేదు: కావూరి, సోనియాపై ఫైర్

2019 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం పార్టీలే ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి పదవితో ఎంత సంపాదించవచ్చునో చూపించిన ఘనత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులదేనని ఆయన అన్నారు.
తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్సించారు. దేశానికే కాదు, సొంత కుటుంబానికి కూడా సోనియా ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసు పార్టీకి ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తమ పార్టీదేనని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు హరిబాబు అన్నారు. సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా హాజరయ్యారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications