గుంటూరు బాలిక కిడ్నాప్: కాశ్మీర్ తీసుకెళ్లిన ఆటో డ్రైవర్, పట్టేసిన పోలీసులు
గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలులో ఇటీవల లిఖిత (13) అనే బాలిక అదృశ్యమైంది. తమ కూతురి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు: జిల్లాలోని భట్టిప్రోలులో ఏప్రిల్ 21న కిడ్నాపైన లిఖిత (13) అనే బాలిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తమ కూతురి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన లిఖిత తల్లిదండ్రులు గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు పురోగతి సాధించారు. లిఖిత జమ్మూకాశ్మీర్లోని సాంబాలో ఉందని గుర్తించిన పోలీసులు.. ఆ బాలికను ఓ ఆటోడ్రైవర్ అపహరించి తీసుకెళ్లినట్లు తేల్చారు.

జమ్మూకాశ్మీర్కు వెళ్లిన గుంటూరు పోలీసులు ఆటోడ్రైవర్ నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద లిఖిత ఉన్నట్లు సమాచారం. కాగా, తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications