కదిరిలో సంచలనం:పోలీసు యూనిఫారంతో వచ్చి కిడ్నాప్
కదిరి :అనంతపురం జిల్లా కదిరి లో చోటుచేసుకొన్న కిడ్నాప్ ఘటన సినిమాను తలపించింది. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల యూనిఫారంలో వచ్చి కిడ్నాపర్లు కిడ్నాప్ కు పాల్పడడం సంచలనం కల్గించింది.
కదిరి పట్టణానికి చెందిన ప్రేమనాథ్ రెడ్డిని నలుగురు వ్యక్తులు బుదవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు.బైక్ లపై పోలీస్ యూనిఫారంలో వచ్చిన కిడ్నాపర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెప్పారు.

కడప జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ రెడ్డే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు ప్రేమనాథ్ రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ప్రేమనాథ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలు మిత్రులు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతాప్ రెడ్డికి ప్రేమ్ నాధ్ రెడ్డి రూ.3.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బులను చెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నాడు.
డబ్బులు చెల్లించకపోవడంతో ప్రతాప్ రెడ్డికి ప్రేమ్ నాథ్ రెడ్డి నోటీసులు పంపాడు. తనకే నోటీసులు పంపుతావా అంటూ ప్రతాప్ రెడ్డి గతంలో బెదిరించారని ప్రేమనాథ్ రెడ్డి కుటుంబసబ్యులు ఆరోపించారు.పోలీసు యూనిపారంలో వచ్చి కిడ్నాప్ కు పాల్పడింది ప్రతాప్ రెడ్డి మనుషులేనని ప్రేమనాథ్ రెడ్డి సతీమణి లక్ష్మి ఆరోపించారు..
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications