మంచికా?.. చెడుకా?.. వేచి చూస్తే తెలుస్తుంది: తమిళ పాలిటిక్స్పై రోశయ్య
తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం మంచికా?.. చెడుకా?.. అన్నది తానేమి చెప్పలేనని రోశయ్య పేర్కొన్నారు. విద్యాసాగర్ రావు బాగా చదువుకున్న వ్యక్తి అని, ఆయనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
హైదరాబాద్: ఉత్కంఠను రేకెత్తిస్తోన్న తమిళ రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య స్పందించారు. గవర్నర్ విద్యాసాగర్ రావు సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు ఇలాంటి పరిస్థితులు కొత్తేమి కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం మంచికా?.. చెడుకా?.. అన్నది తానేమి చెప్పలేనని రోశయ్య పేర్కొన్నారు. విద్యాసాగర్ రావు బాగా చదువుకున్న వ్యక్తి అని, ఆయనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మరికొద్ది గంటలు వేచి చూస్తే.. నిర్ణయం ఏంటనేది తెలుస్తుందని, నిర్ణయం వెలువడ్డాక పరిస్థితులు చక్కబడుతాయని రోశయ్య తెలిపారు.

కాగా, తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్రావుతో ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం భేటీ ముగియగా.. రాత్రి 7.30గం.లకు శశికళ గవర్నర్తో భేటీ కానున్నారు.
More From
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications