నేను నిజంగానే పిచ్చివాడినయ్యా: రాజ్యసభ చైర్మన్కు కేవీపీ ఘాటు లేఖ
అమరావతి: రాజ్యసభ వైస్ చైర్మన్ కురియన్ తనను పిచ్చివాడు అనడంపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు.
కురియన్ రాజ్యసభ సంప్రదాయాలు గౌరవించాలని హితవు పలికారు. తనను పిచ్చోడిగా సంభోధించినందుకు తాను బాధపడలేదని చెప్పారు. కానీ బడ్జెట్లో ఏపీకి జరిగి అన్యాయం చూసి నిజంగానే పిచ్చివాడిని అయ్యానని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే తాను వెల్లోకి వచ్చానని చెప్పారు. కేంద్రానికి కనువిప్పు కలిగే వరకు తాను రాజ్యసభలో ఇలాగే ప్రవర్తిస్తానని తేల్చి చెప్పారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications